భారతదేశం 2025-26 ఆర్థిక సంవత్సరంలో మధ్యతరగతి పన్ను భారాన్ని తగ్గించింది. 12 లక్షల ఆదాయం పొందే వ్యక్తులపై పన్ను రద్దు చేసింది.
OYO Room Booking: హోటళ్లలో చాలా మంది ఎంచుకునేది ఓయో రూములనే. ఎందుకంటే మిగతా రూముల కంటే.. ఓయో రూములు కొంత తక్కువ ధరకు వస్తాయని ...
కట్ చేస్తే, క సినిమాతో భయంకరమైన హిట్టు కొట్టాడు. హిట్టంటే మళ్లీ ఆశా మాశీ హీట్టు కాదు. కొడితే బాక్సాఫీస్ దగ్గర రూ.60 కోట్ల ...
గోదావరి జిల్లాలోని చిన శంకర్లపూడి గ్రామంలో రైతు మిరియాల వెంకటేష్ తన గోవులకు రామ్, లక్ష్మణ్ పేర్లు పెట్టి, పుట్టినరోజు వేడుకలు ...
టాలీవుడ్ న్యాచురల్ స్టార్ నాని లైనప్ ఇప్పుడు మాములుగా లేదు. అసలు నాని సినిమా రిలీజవుతుందంటే.. ఆడియెన్స్‌లో ఉండే అటెన్షన్ అంతా ...
వ్యాధి తరువాత తీవ్రమైన రూపం తీసుకుంటుంది. ఈ రోజు మనం ఈ వ్యాధి గురించి మీకు చెప్పబోతున్నాం. టాన్సిలిటిస్ అనేది ఇంటి నివారణలతో ...
వైసీపీ నేత ముద్రగడ పద్మనాభరెడ్డి ఇంటి ముందు జనసేన పార్టీ కార్యకర్త గనిశెట్టి గంగాధర్ దాడి చేశారు. తెల్లవారుజామున మూడు గంటలకు ట్రాక్టర్‌తో వచ్చి, "జై జనసేన" అంటూ నినాదాలు చేస్తూ, ముద్రగడ్డ కారును ఢీకొట ...
మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ బత్తుల ప్రభాకర్ అలియాస్ పాత నేరస్తుడిని పోలీసులు పట్టుకున్నారు. పబ్‌లపై నిఘా పెట్టిన పోలీసులు ఈ రోజు పబ్‌కు వచ్చినట్లు సమాచారం అందుకున్న తర్వాత ప్రభాకర్‌ను పట్టుకునేందుకు ప్రయ ...
శ్రీకాకుళం అరసవెల్లి సూర్యనారాయణ స్వామి రథసప్తమి పండుగ సందర్భంగా 80 ఫీట్ రోడ్డులో 5000 మంది భక్తులు, విద్యార్థులు సూర్య నమస్కారాలు చేశారు.
కేంద్రం తాజాగా ప్రకటించిన బడ్జెట్ విషయంలో ఏపీకి మొండిచేయి చూపించిందని సీనియర్ జర్నలిస్టులు, ఎనలిస్టులు చెబుతున్నారు. బీహార్ పై వరాల జల్లు కురిపించిన కేంద్రం... ఏపీకి మాత్రం గుండు సున్నా ఇచ్చిందన్నారు.
పురాతన కాలం నుంచి ఇందులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. పురాతన భారతీయ అరోమాథెరపీ ప్రకారం, తమలపాకుల సువాసన శరీరం, మనస్సుపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది.
సినీ దర్శకురాలు ఐశ్వర్యా రజనీకాంత్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వేదపండితుల ఆశీర్వచనం పొందారు. ఐశ్వర్య 2012లో 'త్రీ' సినిమాతో డైరెక్టర్‌గా అరంగేట్రం చేశారు.